Skip to main content

Posts

Showing posts from August, 2017

Amazon watches

                  http://amzn.to/2vkFJu8

Amazon

Amazon appreals & accessories http://amzn.to/2vkF8IU

Bank portability

The bank will soon provide the portability facility for a bank account number. Reserve Bank Deputy Governor SS Mundra directed all banks to focus on the issue. If it is appropriate, those who are not satisfied with bank facilities will be able to maintain transactions in a different bank with the same account number. The portability system will be introduced with the intention of enhancing competitiveness in the financial sector and providing better services to customers. This will increase the number of accounts in banks that will benefit customers.

Job festival in Tech mahindra

Software Company Tech Mahindra has once again announced heavy prices. In the United States, these colonies have been announced. As in the past year, this year, it's also about two thousand people in the US. The decision was made on the basis of a government call to create jobs in the United States. Currently, Tech Mahindra in the US has 6,000 employees. They were appointed from different colleges for four years. Last year, 2200 employees were appointed as employees in the company, Tech Mahindra President said.

పేటీఎం కొత్త స‌దుపాయం!

పేటీఎం కొత్త అప్‌డేట్ ద్వారా డ‌బ్బుతో పాటు క‌స్ట‌మైజ్‌డ్ గ్రీటింగ్ కార్డును కూడా పంపే స‌దుపాయం క‌ల్పించింది. అలాగే `పేటీఎం ఆటోమేటిక్‌` పేరుతో వాలెట్‌లో డ‌బ్బు ముందే నిర్ణ‌యించిన‌ క‌నీస ప‌రిమితికి త‌క్కువ‌గా ఉన్న‌పుడు ఆటోమేటిక్‌గా వాలెట్‌ను నింపే స‌దుపాయాన్ని క‌ల్పించింది. కాక‌పోతే ఈ స‌దుపాయం ఆండ్రాయిడ్ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది. గ్రీటింగ్ కార్డ్ పంపే స‌దుపాయం మాత్రం ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ వినియోగ‌దారుల‌కు కూడా అందుబాటులో ఉంది. ఫోన్లో ఉన్న కాంటాక్టుల‌కు కూడా డ‌బ్బు పంపుకునే సదుపాయాన్ని పేటీఎం ఇటీవ‌ల క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. ఈ గ్రీటింగ్ కార్డు స‌దుపాయంతో డ‌బ్బు పంపుకునే సౌక‌ర్యానికి కొత్త హంగులు దిద్ద‌న‌ట్ల‌యింది. డ‌బ్బుతో పాటు పంపిన పోస్ట్ కార్డును గ్ర‌హీత 10 రోజుల్లోగా రిడీమ్ చేసుకోక‌పోతే 100 శాతం డబ్బును తిరిగి పంపిన వారి ఖాతాలోకి పేటీఎం జ‌మ చేస్తుంది.

అక్టోబర్‌లో విదేశాలకు ‘గో ఎయిర్‌’

కోల్‌కతా: తక్కువ ధరలకే విమానయాన అవకాశం కల్పిస్తున్న ప్రైవేటు విమానయాన సంస్థ గో ఎయిర్‌ వచ్చే అక్టోబర్‌ నుంచి విదేశీ గమ్యాలకు సర్వీసులు నడపనుంది. ప్రారంభ దశలో ఆసియాలోని గమ్యాలకు విమాన సర్వీసులు నడపనున్నట్టు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జే వాడియా చెప్పారు. ప్రాంతీయంగా ఏయే గమ్యాలకు విమాన సర్వీసులు నడపవచ్చనే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ప్రస్తుతం 24 విమానాలున్న గో ఎయిర్‌.. 143 ఎయిర్‌బస్‌ నియో ఎ320 విమానాలకు ఆర్డర్‌ ఇచ్చింది. వాటిలో ఐదు మాత్రమే ఇప్పటికి అందాయి. ఇంజన్‌కి సంబంధించిన సమస్యల వల్ల కొత్త విమానాల డెలివరీ జాప్యం అవుతున్నదని వాడియా తెలిపారు. ఎయిరిండియాలో వాటాలు తీసుకోవడంపై ఆసక్తి ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పట్లో ఐపిఒకు వచ్చే యోచన కూడా లేదని తెలిపారు.

కడప: అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలి

       కడప: అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలి నేషనల్‌ అవార్డు ఫర్‌ ది ఎంపవర్‌ మెంట్‌ ఫర్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిసేబిలిటీస్‌ 2017కు విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమం అనే అంశాలపైన ఉత్తమ సేవలు అందిస్తున్న సంస్థలకు, వ్యక్తులకు 2017కు గాను అవార్డులను అందించడానికి భారత ప్రభుత్వం మిని స్టరీ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌, ఎంపవర్‌మెంట్‌ నేషన్‌ అవార్డు 2017 డిసెంబర్‌ 3వ తేదిన పురష్కరించుటకై దరఖాస్తులు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు, సంస్థలు సంబంధించిన ఆధారాలతో పూర్తి వివరాలతో కూడిన దర ఖాస్తులను ( 3 పత్రులు) విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, పాతరిమ్స్‌, కడప జిల్లా అనే చిరునామాకు పంపాలని తెలిపారు. ఇతర వివ రాలకు 08562-244605ను సంప్రదించాలన్నారు.

ఇవి తింటే దోమలు జన్మలో మిమ్మల్ని కుట్టవట...

దోమలు కుట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి. ఇది ప్రతి ఒక్కరి మదిలోను ఉండే ఆలోచన. దోమలు మామూలుగా వర్షాకాలంలో ఉంటాయి. కానీ ఎండాకాలంలో కూడా దోమలు స్వైర విహారం చేస్తూ కుట్టి రక్తాన్ని పీల్చేస్తున్నాయి. దోమలు పోగొట్టాలని మస్కిటో కాయిల్స్ వాడుతూ చివరకు వాటిని మనం పీల్చి లేనిపోని అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నాం. కానీ ఇంత పని చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఆహార పదార్థాలను మనం తింటే అస్సలు దోమలు మనల్ని కుట్టవు. వెల్లుల్లి, ఉల్లిపాయల్లో దోమల్ని తరిమేసే గుణాలున్నాయి. వీటిని పచ్చిగా తింటే మన శరీరంలోకి అలిసిన్ అనే సమ్మేళనం విడుదలవుతుంది. అందువల్ల దోమలు మన దగ్గర రావు. అంతేకాదు ఆపిల్ పైడర్ వెనిగర్‌ను పడుకోవడానికి 30 నిమిషాల ముందు తీసుకుంటే కూడా దోమలు మన దగ్గరకు రావు. ఇంకా కారం ఎక్కువగా తినేవారిని కూడా దోమలు కుట్టవట. ఉల్లికాడలు కూడా తినాలి. ఇవి కనుక తు.చ తప్పకుండా తింటే దోమలు అస్సలు మీ దగ్గరకు రావట. Link:-  http://amzn.to/2vg3io4

స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాశ్వ‌తం

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే భాగ్యమూ..... స్నేహాన్ని ఇంతకంటే గొప్పగా ఎలా నిర్వచించగలం? ఒక గాడాంధకారం అలుముకున్నప్పుడు, నిరాశా నిస్పృహలు చుట్టుముట్టినపుడు.. 'నీ కోసం నేనున్నాను సుమా..!' అంటూ భుజం తట్టే ఆత్మీయమైన స్పర్శ స్నేహం. ఆనందాన్ని రెట్టింపు చేస్తూ.. విషాదాన్ని సగానికి సగం తగ్గిస్తుంది స్నేహం. స్నేహం అంటే భాషకందని కమ్మటి భావన. చుట్టూ అల్లుకున్న మానవ సంబంధాల పొదరింట్లో విరిసిన అందమైన గులాబీ. జీవితంలో మరిచిపోలేని ఒక మధుర జ్ఞాపకం. ఎప్పుడో చిన్నప్పుడు... బుడి బుడి అడుగుల బాల్యంలోనే అల్లుకునే స్నేహ బంధాలు కొన్నయితే... పరవళ్లు తొక్కే యవ్వనంలో పెనవేసుకునే అనుబంధాలు మరికొన్ని. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఏ కాలేజీలోనో.. లైబ్రరీలోనో.. కలిసి నడిచే కారిడార్‌లోనో.. తరగతి గదిలోని ఒకే బెంచిపై.. మాస్టారు బోధించే పాఠాల్లో సందేహాల్లోనో.. ఊపిరి పోసుకొనేదే స్నేహం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోయి.. మనిషన్నవాడు మాయమైపోతున్న తరుణం ఇది. ఇలాంటి సమాజంలోనూ ఎక్కడో ఒకచోట ఆత్మీయమైన స్నేహాలు.. ఉన్నతమైన మానవతా వి...

స్ట్రెస్ (ఒత్తిడి)‌.. ఏం చేస్తుంది?

 స్ట్రెస్ లేదా ఒత్తిడి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఇపుడు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్య. ఈ స్ట్రెస్ వల్ల అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా యువతలో లైంగిక వాంఛలు తగ్గిపోతున్నాయి. అంగస్తంభన తగ్గిపోయి లైంగికపటుత్వాన్ని కోల్పోతున్నారు. వీటికి ఒత్తిడికి సంబంధమేంటని అనుకోవచ్చు. కానీ... ఈ ఒత్తిడీ యువత జీవితాల్లో వెలుగులు లేకుండా చేస్తోంది. ఆఫీసులో పని ఒత్తిడి ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో పరిశీలిస్తే... ఫోన్‌లో బ్యాటరీ చార్జింగ్‌ తగ్గుతూ.. క్రిటికల్‌ స్టేజ్‌కు అంటే ఏ 15 శాతానికో 10 శాతానికో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ (కాంతి)ని తగ్గించేస్తాం. లొకేషన్‌ ఎనేబుల్‌ చేసి ఉంటే దాన్ని ఆఫ్‌ చేసేస్తాం. అవసరాన్ని బట్టి.. వైఫై, మొబైల్‌ డేటాలనూ ఆపేస్తాం. ఫోన్‌కాల్స్‌ చేసుకునే ఆప్షన్‌ తప్ప మిగతా ఆప్షన్లన్నిటినీ డిజేబుల్‌ చేస్తుంటాం. అలాగే, మనిషి ఒత్తిడికి గురి కాగానే.. శరీరానికి అత్యంత ఆవశ్యకమైన రక్తసరఫరా, హృదయ స్పందనల వంటివాటిపైనే దృష్టి సారిస్తుంది. జీవక్రియల లెక్కలో శృంగారం లగ్జరీ. నిత్యావసరం కాదు. కాబట్టి.. కార్టిసాల్‌ను భారీగా పెంచేస...

Find out if your pan is active ..

                 As a part of the fake pawn card, the Income Tax Department has recently revoked 11.4 lakh paan cards. As of July 27, 2012, 11,44,211 fake panes have been canceled, according to a latest report. Furthermore, information is available for linking to Aadhaar by this month but also canceling PAN cards. Follow the following procedure to see if the PAN card is active. Go to www.incometaxindiaefiling.gov.in website first and then click on the 'Know Your Pane' link on the Services tab. Enter your name, gender, birth date, status, date of birth and your registered mobile number in the open window The SMS number of the mobile number you enter has a password. Enter it in the window If the PAN is valid then the message 'Active' comes in the Remark period. The site will alert you if there are more than one pan with the same details. Then you have to give more details. Furthermore, the government has imposed a new order for the ...

చిటికెలో నిద్రలోకి జారుకోవడానికి అద్భుతమైన టెక్నిక్...

సాధారణంగా కంటి నిండా నిద్ర లేకపోతే మనిషి అనారోగ్యం పాలవుతాడు. ఒక్కరోజు సరిగ్గా నిద్రపోకపోయినా ఆఫీసులో కునికిపాట్లు మరియు తలనొప్పి తప్పవు. అయితే నేటి ఆధునిక కాలంలో ఒత్తిడి వల్ల కావచ్చు లేదా స్మార్ట్‌ఫోన్‌ల వలన కావచ్చు మనిషి నిద్రపోయే సమయం తగ్గిపోతోంది. దీని వలన అనేక రోగాల బారిన పడుతున్నారు. ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా అస్సలు నిద్రపట్టదు. అలాంటప్పుడు ఈ '4-7-8 బ్రీతింగ్ టెక్నిక్' మీకు బాగా ఉపయోగపడుతుంది. హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ ఆండ్రూ వెయిల్ ఈ ట్రిక్‌ను క‌నుగొన్నారు. నోటి లోప‌ల పై భాగాన్ని ట‌చ్ చేసేలా నాలుక‌ను ఉంచాలి. ఆ తర్వాత 4 సెక‌న్లు కౌంట్ చేస్తూ శ్వాస‌ను లోపలికి పీల్చాలి. అనంత‌రం 7 సెక‌న్లు కౌంట్ చేస్తూ శ్వాస‌ను లోప‌ల అలాగే బంధించాలి. త‌ర్వాత 8 సెకన్లు కౌంట్ చేస్తూ శ్వాస‌ మొత్తాన్ని నోటి ద్వారా పెద్ద‌గా విజిల్ సౌండ్ మాదిరిగా వ‌చ్చేలా గాలిని బ‌య‌ట‌కు వ‌ద‌లాలి. ఇలా రోజుకు 2 నుండి 4 సార్లు చేస్తే మీలో మార్పును గ‌మ‌నిస్తారు. కేవలం కొన్ని సెకన్లలోనే నిద్రలోకి జారుకుంటారు. మీరు ఆందోళనగా ఉన్నప్పుడు ప్రతిస్పందించడానికి ముందు దీన్ని పాటించండి. టెన్షన్‌గా...

రూ. 500 వెండి నోటు

అవునండీ మీరు విన్నది నిజమే..మోదీ పరిచయం చేసిన కొత్త రూ. 500 నోటుకు డిటోగా వెండి నోటు మార్కెట్‌లోకి వచ్చింది. అయితే ఇది ప్రభుత్వమో, రిజర్వు బ్యాంకో విడుదల చేసింది మాత్రం కాదు. కొందరు జ్యువెలరీ షాపు యజమానులు అయినవారికి బహుమతిగా ఇచ్చేందుకు ఈ నోటును తయారు చేశారు. తులం వెండితో రూపొందించిన ఈ నోటును వ్యాపారులు రూ. 500 కే విక్రయిస్తున్నారు. Link:-  http://amzn.to/2vef83u

గురుకుల పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

   తెలంగాణలోని బాలికల గురుకుల విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులన్నీ మహిళా అభ్యర్థులతో భర్తీ చేసేందుకు ఉమ్మడి హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే నియామకాలు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉండాలని షరతు విధించింది. ఒకరిద్దరి కోసం మొత్తం నియామక ప్రక్రియను నిలిపివేయ లేమని స్పష్టం చేసింది. గతేడాది జూన్ 4న జారీ అయిన జీవో 1,274 మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ బాలికల గురుకులాల్లో ఖాళీ ఉన్న పోస్టులను పూర్తిగా మహిళలతోనే భర్తీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. వరంగల్ జిల్లా నాగారం గ్రామానికి చెందిన ఎ.సత్యనారాయణ, మరో వ్యక్తి ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వేసిన వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్ జడ్జి జూలై 19న టీఎస్‌పీఎస్సీ చేపట్టిన నియామక ప్రక్రియ అమలు కాకుండా స్టే విధించారు. ఈ ఆదేశాలపై ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చేసిన అప్పీల్‌ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం విచారించి స్టే ఉత్తర్వులను రద్దు చేసింది. గురుకుల మహిళా డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, ఇతర పోస్టుల భర్తీపై గ‌తంలో జారీ చేసిన ...

భీమ్‌ యూజర్లకు భారీ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు

                              ఈ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా భీమ్‌ యూజర్లకు బంపర్‌ బొనాంజాలు అందనున్నాయి. భీమ్‌ యాప్‌ ద్వారా డిజిటల్‌ లావాదేవీలను పెంచడానికి వీరికి భారీ మొత్తంలో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీలను సులభతరం చేయడానికి ప్రధాని నరేంద్రమోదీ ఈ యాప్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా గత డిసెంబర్‌లో లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) ఆధ్వర్యంలో యూపీఐ ద్వారా పనిచేస్తోంది. భీమ్‌ యాప్‌ వాడే యూజర్లకు భారీగా క్యాష్‌బ్యాక్‌లు అందించాలని తాము ప్రభుత్వానికి ప్రతిపాదించామని, ఇది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చే అవకాశముందని ఎన్‌పీసీఐ ఎండీ, సీఈవో ఏపీ హోటా చెప్పారు. ఇదే క్రమంలో భీమ్‌ కొత్త వెర్షన్‌ను కూడా ఆవిష్కరించాలని ప్లాన్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. క్యాష్‌బ్యాక్‌ ప్రోత్సహకాలను మరింత పెంచాలని తాము ప్రభుత్వం చర్చించామని, అలాగైతేనే ఎక్కువమంది ఈ యాప్‌ వాడతారని చెప్పినట్టు తెలిపారు. ఆగస...

లవకుమార్‌గా ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో చూడండి!

జనతా గ్యారేజ్ సినిమా తర్వాత జైలవకుశ అంటూ ఎన్టీఆర్ మరోసారి విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తన కెరీర్‌లోనే తొలిసారిగా మూడు పాత్రలు పోషించబోతున్న చిత్రం జైలవకుశ. ఇప్పటికే ఈ సినిమాలోని జై పాత్రను పరిచయం చేస్తూ చిత్ర దర్శకుడు బాబీ ఓ టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రావణుడిగా ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌కు రెస్పాన్స్ ఏ రేంజ్‌లో వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క డైలాగ్‌తో సినిమాపై అంచనాలను ఎన్టీఆర్ మరింత పెంచేశాడు. ఇంతకు ముందెన్నడు చూడని ఎన్టీఆర్‌ను ప్రేక్షకులకు చూపించి చిత్ర దర్శకుడు బాబీ ఫ్యాన్స్‌ మనసు గెలుచుకున్నాడు. తాజాగా ఈ సినిమాలోని మరో పాత్ర లవను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ చాలా కూల్‌గా ఉన్నాడు. జై పాత్రలోని నెగిటివ్ షేడ్‌ను కళ్లకు కట్టినట్లు చూపించిన బాబీ.. లవకుమార్ పాత్రను మాత్రం అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. లవకుమార్ పాత్రలో ఎన్టీఆర్ చాలా కూల్‌గా, ఎటువంటి హడావుడి లేకుండా కనిపించాడు. బృందావనం సినిమా తర్వాత మరోసారి లవను లవర్ బాయ్‌గా చూపించడంలో దర్శకుడు బాబీ సఫలీకృతుడయ్యా...

కూల్‌గా వచ్చేసిన ‘లవకుమార్‌’…

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘జై లవ కుశ’ నుండి లవ కుమార్‌కు సంబంధించిన రెండు ఫస్ట్‌లుక్‌లను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ‘జై’ లుక్‌లో తన ఉగ్రరూపాన్ని చూపిన ఎన్టీఆర్‌, ‘లవ’ లుక్‌లో మాత్రం మంచి స్మైల్‌తో డీసెంట్‌గా వచ్చేశాడు. చూస్తుంటే ఈ కారెక్టర్‌లో ఎన్టీఆర్‌ ఓ ఉద్యోగిలా కనిపించనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి జై లుక్‌తోనే ఈ మూవీపై అంచనాలను పెరిగిపోగా, ఇప్పుడు లవ లుక్‌లతో వాటిని మరింతగా పెంచేశాడు ఎన్టీఆర్‌. ఇక ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన రాశి ఖన్నా, నివేథా థామస్‌, నందిత నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి రాక్‌స్టార్‌ సంగీతాన్ని అందిస్తుండగా, బాబి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ధర్మం – మర్మం : శ్రావణ పూర్ణిమ విశిష్టత

శ్రావణ పౌర్ణమి విశిష్టత గూర్చి శ్రీమాన్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ….. పౌర్ణిమ నాడు శ్రవణా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు శ్రావణమాసం అని అంటారు. ఈరోజు యజుర్వేదీయులు ఉపాకర్మ జరుపుతారు. కొత్తగా ఉపనయనం చేసుకున్నవారు ఈనాడు మౌంజీ విమోచనం అనగా ఉపనయనం నాడు ముంజగడ్డితో నడుముకు కట్టిన తాడును విప్పి కొత్త యజ్ఞోపవీతం ధరిస్తారు. మరునాడు పాడ్యమినాడు బ్రహ్మచారులు, గృహస్థులు కూడా గాయత్రి జపం చేస్తారు. శ్రావణ పౌర్ణమిని హయగ్రీవస్వామి జయంతిగా కూడా వ్యవహరిస్తారు. హయగ్రీవుడు అను రాక్షసుడు బ్రహ్మ నుండి వేదాలను అపహరించుకొని పోగా బ్రహ్మప్రార్థనతో నారాయణుడు హయగ్రీవరూపాన్ని ధరించి సామగానము చేసి హయగ్రీవ రాక్షసుడిని మోహింపచేసి సంహరించి వేదములు తెచ్చి బ్రహ్మకు అందజేసెను. వేదములు తిరిగి లభించిన ఆనాడు నూతన వటువులు(కొత్తగా ఉపనయమైనవారు) వేద స్వీకారం చేస్తారు. ఈవిధంగా శ్రావణ పౌర్ణిమనాడు యజుశ్శాఖవారు తప్పక ఉపాకర్మ, నూతన యజ్ఞోపవీతధారణ, సమిధాదానం, వేదస్వీకారం కావించి హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. ఇదే రోజు ధన్వంతరి అవతార ఆవిర్భావం కూడ జరిగిందని బ్రహ్మాండ పురాణంలో తెలుపబడింది. అమృత కలశంతో వచ...

Amazon

Amazon products https://www.amazon.in/gp/product/B01FSOEJNG/ref=as_li_qf_br_asin_il_tl?ie=UTF8&tag=oneti77702-21&camp=3638&creative=24630&linkCode=as2&creativeASIN=B01FSOEJNG&linkId=30d5196650d35b559e00c2191c0f0934

Ysrcp nandyal

 Nandyal:  YSR Congress Party leader Silpa Mohan Reddy's brother Silpa Chakrapani Reddy announced quitting his MLC Post at the public meeting in Nandyal, attended by party president YS Jagan Mohan Reddy.   Speaking at the meeting, Silpa Chakrapani Reddy said on the instructions of YS Jagan he relinquished MLC Post elected only a few months ago from the ruling  TDP.  He  threw a challenge to all YSR Congress MLAs who joined the TDP to quit their membership and fight the elections afresh. He dared defector Budda Rajasekhara Reddy to seek fresh mandate if he has guts. " I became MLC 90 days back. I have also submitted my resignation in speaker's format. The defectors should resign and seek re-election if they have guts," he said. Many leaders including Bhuma Nagi Reddy and Budda Rajasekhar developed political career with the blessings of former Chief minister YS Rajasekhara Reddy.  But they ditched YS Jagan, he said and warned all the d...